జగన్ అవినీతిపరుడు, ప్రజలు గుణపాఠం చెబుతారు: మైసూరా రెడ్డి

తాను పోటీ చేస్తున్న కడప పార్లమెంటులో శాసనసభ్యులకు బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. పులివెందుల, కడప రెండింటిలోను తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ నెల 18వ తారీఖున మైసూరా రెడ్డి పార్లమెంటు అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. నామినేషన్కు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా హాజరవనున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications