వైయస్ జగన్ ఎఫెక్ట్: పోటీకి వెనక్కి తగ్గిన కందుల బ్రదర్స్

జగన్పై పోటీ చేయడానికి తొలుత కందుల రాజమోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. అయితే, కుమారుల నుంచి, సమీప బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. కందుల బ్రదర్స్పై వారు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించారు. వైయస్ జగన్ వ్యూహమే దీని వెనక పనిచేసినట్లు చెబుతున్నారు. కడప లోకసభ నియోజకవర్గంలో జగన్కు మద్దతు ఇవ్వాలనే దృష్టితోనే కందుల బ్రదర్స్ వర్గం మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. దీంతో పోటీకి దిగవద్దని కందుల బ్రదర్స్కు నచ్చజెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో కందుల సోదరులు కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయానికి పనిచేస్తారా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications