వైయస్ జగన్ ఎఫెక్ట్: పోటీకి వెనక్కి తగ్గిన కందుల బ్రదర్స్

జగన్పై పోటీ చేయడానికి తొలుత కందుల రాజమోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. అయితే, కుమారుల నుంచి, సమీప బంధువుల నుంచి వ్యతిరేకత ఎదురు కావడంతో ఆయన వెనక్కి తగ్గారు. కందుల బ్రదర్స్పై వారు తీవ్రమైన ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించారు. వైయస్ జగన్ వ్యూహమే దీని వెనక పనిచేసినట్లు చెబుతున్నారు. కడప లోకసభ నియోజకవర్గంలో జగన్కు మద్దతు ఇవ్వాలనే దృష్టితోనే కందుల బ్రదర్స్ వర్గం మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. దీంతో పోటీకి దిగవద్దని కందుల బ్రదర్స్కు నచ్చజెప్పినట్లు సమాచారం. ఈ స్థితిలో కందుల సోదరులు కాంగ్రెసు అభ్యర్థి డిఎల్ రవీంద్రా రెడ్డి విజయానికి పనిచేస్తారా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.
More From
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications