పురంధేశ్వరిపై ధ్వజమెత్తిన తెలుగుదేశం సీనియర్ నేత ఎర్రంనాయుడు

పురంధేశ్వరి కాంగ్రెసులో చేరి నాన్నగారి ఆశయాలకు తిలోదకాలిచ్చారని ఆయన విమర్శించారు. పురంధేశ్వరి మూడు పార్టీలు మారారని ఆయన అన్నారు. ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా కాంగ్రెసు పార్టీ కుట్ర చేసి నాదెండ్ల భాస్కర రావును ప్రయోగించిందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ కుట్రలకూ కుతంత్రాలకూ నిలయమని, అటువంటి పార్టీలో పురంధేశ్వరి ఉన్నారని ఆయన అన్నారు. మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి పురంధేశ్వరి తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు కుక్కలు చింపిన విస్తరి అని, కాంగ్రెసును ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన అన్నారు.
More From
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications