సోనియాగాంధీపై వైయస్ వ్యాఖ్యలే ప్రచారాస్త్రాలు: మంత్రులకు సిఎం సూచన

వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అన్నారు. వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలను ఓటర్లలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. సోనియాను వైయస్ పొగిడిని సీడీలే ప్రధానం అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొనాలని సూచించారు. కాగా కడప పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇంఛార్జులుగా నియమించారు.
కాగా సమావేశం అనంతరం మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడారు. జగన్ కారణంగానే ఎన్నికలు వచ్చాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్నికలు వచ్చేలా చేశారన్నారు. వైయస్ బొమ్మను వాడుకునే హక్కు కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. వైయస్ కాంగ్రెసు సొత్తు అని అన్నారు. వైయస్ జగన్ పార్టీ సొత్తు కాదన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో మల్టీప్లెక్స్ రూల్స్ -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ












Click it and Unblock the Notifications