సోనియాగాంధీపై వైయస్ వ్యాఖ్యలే ప్రచారాస్త్రాలు: మంత్రులకు సిఎం సూచన

వైయస్ కాంగ్రెసు పార్టీ నేత అన్నారు. వైయస్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని పొగుడుతూ చేసిన వ్యాఖ్యలను ఓటర్లలోకి తీసుకు వెళ్లాలని సూచించారు. సోనియాను వైయస్ పొగిడిని సీడీలే ప్రధానం అస్త్రంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొనాలని సూచించారు. కాగా కడప పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు ఏడుగురు మంత్రులను ఇంఛార్జులుగా నియమించారు.
కాగా సమావేశం అనంతరం మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ విలేకరులతో మాట్లాడారు. జగన్ కారణంగానే ఎన్నికలు వచ్చాయన్నారు. జగన్ ముఖ్యమంత్రి పదవి కోసమే ఎన్నికలు వచ్చేలా చేశారన్నారు. వైయస్ బొమ్మను వాడుకునే హక్కు కేవలం కాంగ్రెసు పార్టీకే ఉందన్నారు. వైయస్ కాంగ్రెసు సొత్తు అని అన్నారు. వైయస్ జగన్ పార్టీ సొత్తు కాదన్నారు.
More From
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications