గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణిపై 30 రోజుల గడువు: కిరణ్ ప్రభుత్వం నోటీసు

2009 డిసెంబరు తర్వాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బ్రహ్మణిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్ మరణం, గనుల వ్యాపారం స్తంభించిపోవడం వల్లే పనుల్ని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడిందంటూ యాజమాన్యం సాకులు చెబుతుండగా ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. చివరికి ఇటీవల రాష్ట్రంలో భూముల కేటాయింపు వ్యవహారం వివాదాస్పదమై, శాసనసభ, మండలిలో బ్రహ్మణి ప్రకంపనలు సృష్టించడం, విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. గాలి జనార్దన్రెడ్డి సొంతంగా ఈ కర్మాగారాన్ని చేపట్టే పరిస్థితి లేనందున ఒప్పందాన్ని రద్దుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా సంజాయిషీ నోటీసు ఇవ్వాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా న్యాయశాఖను సంప్రదించాక పరిశ్రమల శాఖ నోటీసును సిద్ధంచేసి శుక్రవారం జారీ చేసింది.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications