సిఎం మౌనమే వ్యతిరేకం, 16లోగా లేఖ రాయాలి: మందకృష్ణ మాదిగ
ఈ నెల 17, 18వ తేదీలలో గుంటూరులో జరిగే ఎమ్మార్పీఎస్ సభలలో కడప ఎన్నికలపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో వర్గీకరణ బిల్లును పెట్టించడానికి కేంద్రంపై సిఎం ఒత్తిడి తేవాలని కోరారు. అఖిల పక్షానికి సిఎం సారథ్యం వహించలేదన్నారు. అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నప్పటికీ సిఎం ఏమీ మాట్లాడక పోవడం ఏమిటని ప్రశ్నించారు.
Comments
manda krishna madiga kiran kumar reddy kadapa Pulivendula hyderabad మందకృష్ణ మాదిగ కిరణ్ కుమార్ రెడ్డి కడప పులివెందుల హైదరాబాద్
English summary
MRPS president Manda Krishna Madiga ordered a ultimatum to CM Kiran Kumar Reddy today on MRPS categorization.
Story first published: Wednesday, April 13, 2011, 12:37 [IST]