తమిళనాట రూ.40కోట్లు పట్టుకున్న ఈసీ: ఓటు వేసిన రజనీ

అయితే తమిళనాడు పార్టీలు వెదజల్లిన డబ్బు మరే రాష్ట్రంలో కనిపించక పోవడం విశేషం. ఈసి పట్టుకున్న సుమారు అరవై కోట్ల రూపాయలలో మూడు వంతుల వరకు ఒక్క తమిళనాడుదే కావడం విశేషం. పార్టీలు ఒక్కో ఓటరుకు రూ.500 ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. డబ్బులు పంచి పెట్టడానికి ఉద్యోగులు, విద్యార్థులను పార్టీలు ఉపయోగించుకోవడం శోచనీయం. కాగా ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే జయలలిత, కరుణానిధిలు మాటల తుటాలు విసురుకోవడం విశేషం.
కాగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్, విలక్షణ నటుడు కమల్ హాసన్ తమ ఓటు హక్కును చెన్నైలో వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి కరుణానిధి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నేత జయలలిత, ఎంపీ కనిమొళి, విజయ్కాంత్ తదితర ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
More From
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications