కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను విమర్శించిన వారికి మంత్రి పదవులు: రోజా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Roja
కడప: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వారిని కాంగ్రెసు పార్టీ అందలం ఎక్కిస్తుందని ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా శుక్రవారం ఆరోపించారు. జగన్‌ను దూషించిన వారికి మంత్రి పదవులు ఇస్తుందని అన్నారు. జగన్‌ను విమర్శించిన డిఎల్ రవీంద్రారెడ్డి, శంకర్‌రావులకు అధిష్టానం మంత్రి పదవులు ఇచ్చి కూర్చుండబెట్టిందన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి బొమ్మ లేకపోతే తమ పార్టీకి ఓట్లు పడవి తెలిసే ఆ పార్టీ వైయస్ బొమ్మతో ప్రచారం చేస్తుందని అన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ ఆషామాషీగా ఏర్పడలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పార్టీ ఉద్బవించిందని అన్నారు.

English summary
Cine heroine, political leader Roja blamed congress party for giving ministry to who are opposing Ex MP YS Jaganmohan Reddy. She said accused congress campaigning with late YSR photo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X