భార్య, వదినలను నరికి చంపిన ఉన్మాది: తాను ఆత్మహత్య

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం వరకు ఆయన ఊళ్లో లేరని తెలుస్తోంది. అయితే ఊరిలోకి వచ్చిన తర్వాత ఆస్తి వివాదంపై కాస్త ఘర్షణ జరిగి ఆ తర్వాత సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. అయితే గురువారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సత్యనారాయణ తన భార్య వరలక్ష్మి, అత్త మంగతాయారు, వదిన సీత, మరో వదినను కూడా కత్తితో నరికి చంపారు. వారిని చంపిన అనంతరం సత్యనారాయణ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో అరుపులు వినబడటంతో స్థానికులు వెళ్లి చూశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో తగాదాల కారణంగా తన భార్యను నరికి తాను ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన గురువారం చోటు చేసుకుంది. వీరి మృతికి కుటుంబ తగాదాలే కారణం అని తెలుస్తోంది.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications