జగన్కు నాగం జనార్దన్ రెడ్డి వత్తాసుపై మోత్కుపల్లి నర్సింహులు ఫైర్

పార్టీకి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో ఓ ముఖ్య నాయకుడిగా కొనసాగుతూ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని ఆయన అన్నారు. వైయస్ జగన్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, అటువంటి జగన్తో చంద్రబాబును పోల్చడం బాధాకరమని, అలాంటి వ్యాఖ్య చేయడం సంప్రదాయం కూడా కాదని ఆయన అన్నారు.
తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సాధన కోసం తాము ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. మూకుమ్మడి రాజీనామాలు చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని, అయితే కాంగ్రెసు శాసనసభ్యులు అందుకు ముందుకు రావడం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెసుతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారని ఆయన విమర్శించారు.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications