సత్య సాయి ట్రస్టుపై పోలీసులకు బిసి సంఘాల ఐక్య వేదిక ఫిర్యాదు

అయితే బీసీ సంఘాల నాయకులు, కార్యర్తలు పోలీస్ స్టేషన్కు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేవలం ఫిర్యాదు చేయడానికే వస్తున్నామని వారు పేర్కొనడంతో నాగరాజుతో సహా మరికొంతమంది నేతలను మాత్రమే స్టేషన్లోకి అనుమతించారు. వీరి ఫిటిషన్పై స్పందించిన అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) విఠల్రావు మాట్లాడుతూ అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి, నిజానిజాలు వెలుగులోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాలు ఉంటే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications