సత్య సాయి ట్రస్టుపై పోలీసులకు బిసి సంఘాల ఐక్య వేదిక ఫిర్యాదు

అయితే బీసీ సంఘాల నాయకులు, కార్యర్తలు పోలీస్ స్టేషన్కు భారీగా తరలివస్తుండడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కేవలం ఫిర్యాదు చేయడానికే వస్తున్నామని వారు పేర్కొనడంతో నాగరాజుతో సహా మరికొంతమంది నేతలను మాత్రమే స్టేషన్లోకి అనుమతించారు. వీరి ఫిటిషన్పై స్పందించిన అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) విఠల్రావు మాట్లాడుతూ అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి, నిజానిజాలు వెలుగులోకి తేచ్చేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. విచారణ జరిపిన తర్వాత సాక్ష్యాలు ఉంటే కేసు నమోదు చేస్తామని ఆయన చెప్పారు.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications