వైయస్ చేసిన పనులకు మంత్రులుగా మేమూ బాధ్యులమే: మంత్రి బొత్స

ఉచిత విద్యుత్పై కేంద్రం రాసిన లేఖకు వివరణ ఇస్తామని చెప్పారు. ఉచిత విద్యుత్ను తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. అధిష్టానం అనుమతి లేకుండా వైయస్ రాజశేఖరరెడ్డి ఏ పథకాన్ని అమలు చేయలేదన్నారు. కాగా కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఎన్నికలలో జగన్, విజయమ్మల డమ్మీ అభ్యర్థులతో తమకు సంబంధం లేదని బొత్స చెప్పారు.












Click it and Unblock the Notifications