వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇండియన్ - అమెరికన్ వైద్యుడు సిద్ధార్థ ముఖర్జీకి పులిట్జర్ అవార్డు
బ్రూస్ నోరిస్ రాసిన 'క్త్లెబోర్న్ పార్క్'కి డ్రామా ప్రైజ్ లభించింది. కొలంబియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఎరిక్ ఫోనర్ రాసిన 'ద ఫియరీ ట్రయల్: అబ్రహాం లింకన్ అండ్ అమెరికన్ స్లేవరీ'కి చరిత్రకు సంబంధించిన విభాగంలో పులిట్జర్ లభించింది. న్యూయార్క్కి చెందిన చరిత్రకారుడు చెర్నోవ్ 'వాషింగ్టన్: ఎ లైఫ్' అన్న పుస్తకానికి గాను జీవితచరిత్ర విభాగంలో అవార్డు గెలుచుకున్నారు. ఇక కవిత్వానికి సంబంధించిన పులిట్జర్ యుఎస్ పొయెట్ లారెట్ కే రేయాన్స్కి దక్కింది. జో లాంగ్ స్వరపరిచిన 'మదామ్ వైట్ స్నేక్'కి మ్యూజిక్ ప్రైజ్ లభించింది.
Comments
English summary
Indian-American physician Siddhartha Mukherjees acclaimed book on cancer, The Emperor of All Maladies: A Biography of Cancer, has won the prestigious 2011 Pulitzer prize in the general non-fiction category.
Story first published: Tuesday, April 19, 2011, 11:48 [IST]