అంచనాలకు మించిన లాభాలను నమోదు చేసిన హెచ్సీఎల్ టెక్నాలజీస్

హెచ్సీఎల్ టెక్నాలజీస్ నాలుగో త్రైమాసికంలో స్థూలంగా 7534 మందిని; నికరంగా 1153 ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 73420కు చేరుకుంది. గత 12నెలల్లో కంపెనీ 58 కొత్త క్లయింట్లను సంపాదించగా నాలుగో త్రైమాసికంలో 11 ఒప్పందాలపై సంతకాలు చేసింది. ఇందులో 8 ప్రస్తుత క్లయింట్లతోనే కుదుర్చుకోవడం విశేషం.
100% డివిడెండు: రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.2 డివిడెండును కంపెనీబోర్డు సిఫారసు చేసింది. మరో పక్క మెరుగైన ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.525.95 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని చేరి చివరకు 9.93% లాభంతో రూ.522.85 వద్ద ముగిశాయి.
More From
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications