సత్య సాయిబాబా ఆరోగ్యంపై చివరి ప్రయత్నాలు: రఘువీరా రెడ్డి

కాగా, మంత్రి గీతా రెడ్డి సత్య సాయిబాబా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. పుట్టపర్తిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో 144వ సెక్షన్ విధించారు. ఇదిలా వుంటే, సత్య సాయి ట్రస్టు సభ్యుల కీలక సమావేశం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు జరుగుతుంది. సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణించిందని గురువారం ఉదయమే డాక్టర్ సఫాయా ప్రకటించారు. పుట్టపర్తిలోకి పోలీసులు బలగాలను పెద్ద యెత్తున దించుతున్నారు.
More From
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications