సత్యసాయిబాబా మైండ్ డెడ్ కాలేదు: డాక్టర్ రవిరాజ్ ప్రకటన

చికిత్సకు అవయవాలు పూర్తిగా సహకరించని సమయంలోనే ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉందని రవిరాజ్ వెల్లడించారు. బాబా కాలేయం పని తీరు తక్కువగా ఉందని చెప్పారు. సిఆర్ఆర్టీ ద్వారా డయాలసిస్ కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే వేల సంఖ్యలో పోలీసుల బలగాలను పుట్టపర్తికి తరలించడం, ధర్మవరంలో స్ర్కీన్లు ఏర్పాటు చేయడం తదితర కార్యక్రమాలు చేయడం పట్ల భక్తులు ఆందోళన చెందుతున్నారు. బాబా ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో భక్తులు భారీగా పుట్టపర్తికి తరలి వస్తున్నారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications