నిర్ణయం ఎలా ప్రకటిస్తారు: చిరంజీవికి శోభారాణి ఘాటు లేఖ

చిరంజీవి త్వరలో ఏర్పాటు చేయనున్న విలీన సభను అడ్డుకుంటామని ఆమె లేఖలో హెచ్చరించారు. పార్టీ విలీన సభకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వస్తే ఆమెను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. కడప జిల్లాలో ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పార్టీ క్యాడర్ మిమ్మల్ని అడ్డుకుంటుంది కదా అని గుర్తు చేశారు. అలాగే విలీన సభను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలకు నిర్ణయం తీసుకుంటామని పార్టీ యోచిస్తున్న సమయంలో శోభారాణి లేఖ రాయడం విశేషం.
More From
-
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..!












Click it and Unblock the Notifications