నిర్ణయం ఎలా ప్రకటిస్తారు: చిరంజీవికి శోభారాణి ఘాటు లేఖ

చిరంజీవి త్వరలో ఏర్పాటు చేయనున్న విలీన సభను అడ్డుకుంటామని ఆమె లేఖలో హెచ్చరించారు. పార్టీ విలీన సభకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వస్తే ఆమెను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. కడప జిల్లాలో ఉప ఎన్నికల సందర్భంగా ఇప్పటికే పార్టీ క్యాడర్ మిమ్మల్ని అడ్డుకుంటుంది కదా అని గుర్తు చేశారు. అలాగే విలీన సభను కూడా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలకు నిర్ణయం తీసుకుంటామని పార్టీ యోచిస్తున్న సమయంలో శోభారాణి లేఖ రాయడం విశేషం.












Click it and Unblock the Notifications