జగన్తో ఎంతమంది ఉన్నా సరే వేటు తప్పదు: వీరశివారెడ్డి

రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు పేరు రెండో విడతలో ఉందన్నారు. చర్యలు తీసుకోవడం పార్టీ బాధ్యత అని చెప్పారు. తమ పని కేవలం ప్రచారం చేయడం వరకే అని అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి తప్పకుండా కడప నుండి పార్లమెంటు అభ్యర్థిగా గెలుస్తారని చెప్పారు. జగన్ పార్టీ పెట్టాక ఆయన వెంట ఉన్న వారిని ఏమీ అనలేదని, అయితే పార్టీ పెట్టాకే చర్యలకు ఉపక్రమిస్తున్నామని చెప్పారు.












Click it and Unblock the Notifications