చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణం

Chittoor District
చిత్తూరు: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం బండపల్లి వద్ద శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది ఈ ప్రమాదంలో గాయపడ్డారు. గాయపడినవారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చిత్తూరు నుంచి పీలేరు వస్తున్న ఆర్టీసి బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలానికి అధికారులు చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+