సత్యసాయి మరణం కలచి వేసింది: బాలకృష్ణ, నివాళులర్పించిన బాబు

కాగా కడప జిల్లా ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హుటాహుటినా పుట్టపర్తికి ఉదయం బయలుదేరి వెళ్లారు. అనంతరం ఆయన బాబా పార్థివ శరీరాన్ని దర్శించుకొని నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బాబా సేవలు అమోఘమని చెప్పారు. బాబా మరణంతో కేవలం పుట్టపర్తి, అనంతపురం జిల్లా మాత్రమే కాదని అందరూ విషాదంలో మునిగి పోయారని చెప్పారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా












Click it and Unblock the Notifications