సాయి సేవలు కొనసాగుతాయి, 27న అంత్యక్రియలు: మంత్రి గీతారెడ్డి

కాగా బాబా మృతి కారణంగా 4 రోజులు ప్రభుత్వం సంతాపదినంగా ప్రకటించింది. బాబా బోధనలు ఈ తరానికే కాకుండా అన్ని తరాలకు స్ఫూర్తిదాయకం అని గవర్నర్ నరసింహన్ అన్నారు. బాబా సేవలు మరువలేనివని కేంద్ర మంత్రి పురందేశ్వరి అన్నారు. బాబా సేవలను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా కొనియాడారు. ఆయన సేవలు మరువలేనివన్నారు. బాబా మరణం మానవాళికి తీవ్ర లోటు అన్నారు. తమిళనాడులో చెన్నై నగర ప్రజల దాహార్తిని తీర్చిన గొప్ప వ్యక్తి బాబా అన్నారు.
More From
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications