సత్యసాయి మరణంతో నిరాడంబరంగా ఐపిఎల్, చీర్ గాళ్స్ లేకుండానే మ్యాచ్

కాగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబాను ప్రశాంత నిలయంలోని సాయికుల్వంత్ హాలులో బుధవారం ఉదయం సమాధి చేస్తారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి మంగళవారం సాయంత్రం వరకు భక్తుల సందర్శనార్ధం బాబా పార్థివ శరీరాన్ని ఉంచనున్నారు. అయితే వేలాదిగా తరలి వస్తున్న భక్తులతో ప్రశాంత నిలయం కిక్కిరిసి పోతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాబా పార్థివ శరీరాన్ని హాస్పిటల్ నుండి ప్రశాంతి నిలయం తరలించారు. అనంతరం 6 గంటల నుండి భక్తులు చూడటానికి అనుమతి ఉంది.
అయితే ఈ లోపే భక్తులు భారీగా అక్కడకు చేరి తమకు బాబాను చూపించాలంటూ ఆందోళన చేశారు. బాబా బంధువులకు కూడా సాయి పార్థివ శరీర దర్శనం లేకపోయే సరికి వారు ప్రశాంత నిలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సాయి మండపాల్లో సాయినామం ఓంకారం మారుమ్రోగుతోంది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications