వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుట్టపర్తిలో సత్య సాయిబాబాకు రాజపక్షే, దేవెగౌడ నివాళులు
కాగా, మంగళవారం సాయంత్రం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టపర్తికి వస్తున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్ మంగళవారం రాత్రి పుట్టపర్తిలోనే ఉంటారు. బాబాను కడసారి చూసేందుకు దేశ, విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు పుట్టపర్తికి వస్తున్నారు. భక్తులకు సేవాదళ్ స్వచ్ఛంద సేవకులు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారు. పుట్టపర్తి సత్య సాయిబాబా భక్తులతో క్రిక్కిరిసిపోయింది.
Comments
English summary
Srilanka president Rajapakse reached Puttaparthi to pay homage to Sathya Sai baba. former PM Devegowda visited Baba's dead body and paid homage.
Story first published: Tuesday, April 26, 2011, 11:44 [IST]