పెళ్లి లారీ బోల్తా పడి 12 మంది మృతి, నిజామాబాద్ జిల్లాలో విషాదం
ప్రమాదం నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు మండలం లక్కోర గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. లారీ చిట్టాపూర్ నుంచి అమ్నాపూర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. చిట్టాపూర్లో పెళ్లి అనంతర విందుకు హాజరై స్వగ్రామం తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఆమ్నాపూర్ గ్రామానికి చెందినవారేనని తెలుస్తోంది.
Comments
English summary
Tweleve persons were dead in Nizamabad district in a road accident. The accident occured due to overturn of lorry, which is carrying about 60 persons.
Story first published: Wednesday, April 27, 2011, 18:22 [IST]