సత్యజిత్ను టార్గెట్ చేసిన ఆదికేశవులునాయుడు, ప్రభుత్వానికి వినతి

చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై సత్య సాయి సెంట్రల్ ట్రస్టు నిర్ణయం తీసుకుంటుందని, సత్య సాయి బాబా సోదరుడు జానకీరామయ్య కుమారుడు రత్నాకర్ కోసం తాను లాబీయింగ్ చేయడం లేదని ఆయన చెప్పారు. ట్రస్టు సత్య సాయిబాబా ఆశయాలకు అనుగుణంగా కార్యక్రమాలను కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. ట్రస్టు సభ్యుడిగా ఉండాలని తనకు ఏమీ లేదని ఆయన చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే సత్య సాయి ఆరోగ్యం చెడిపోయిందని, సకాలంలో స్పందించి ఉంటే సత్య సాయిని కాపాడుకుని ఉండేవాళ్లమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications