నాగం జనార్దన్ రెడ్డిపై మోత్కుపల్లి నరసింహులు మరోసారి ఫైర్

తెలంగాణ ఫోరంలో ఉమ్మడిగా నిర్ణయం తీసుకునే కార్యక్రమాలకు మాత్రమే తమ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. తమ పార్టీ తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు కలిసికట్టుగానే ఉన్నారని, ఒకరిద్దరు విభేదిస్తే విభేదించవచ్చునని ఆయన అన్నారు. నాగం జనార్దన్ రెడ్డి పార్టీతో, తమతో ఎందుకు విభేదిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు. పార్టీని, పార్టీ నాయకులను పలుచన చేసేందుకు నాగం జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications