9వ తేదీన తెలంగాణ సభ జరుగుతుంది: నాగం జనార్దన్ రెడ్డి
తెలంగాణ కోసం తనను ఆహ్వానిస్తే వెళ్తున్నానని ఆయన చెప్పారు. 9వ తేదీ సభకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ వాదులంతా కలిసి పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అన్ని పార్టీల తెలంగాణ నాయకులు కలిసి పోరాడితే మంచిదని అంటున్నారని, ఆ సమయం రావాల్సి ఉందని ఆయన అన్నారు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టుపై ఎవరూ విమర్శలు చేయకూడదని ఆయన అన్నారు. కాంగ్రెసు శాసనసభ్యుడు, మంత్రి జూపల్లి కృష్ణా రావు గురువారం ప్రారంభించిన పాదయాత్రకు తనకు అహ్వానం లేదని, అందుకే వెళ్లలేదని ఆయన చెప్పారు.
Comments
nagam janardhan reddy telugudesam telangana mothkupally narasimhulu hyderabad నాగం జనార్దన్ రెడ్డి తెలుగుదేశం తెలంగాణ మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్
English summary
Nagam Janardhan Reddy confirmed that Telangana public meeting on May 9 at Nagar Kurnool of Mahaboob Nagar district.
Story first published: Thursday, April 28, 2011, 15:51 [IST]