ఇండియన్ మార్కెట్లోకి రానున్నశ్యామ్సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్

ఈ ఫోన్ మొత్తం సెన్సార్స్, త్రి-యాక్సిస్ గైరోస్కోప్, ఎక్సిలోరోమీటర్, డిజిటల్ కంపాస్, ప్రాక్సిమిటి సెన్సార్ మరియు లైట్ సెన్సార్ కలిగి ఉంటడం దీని ప్రత్యేకత. ఇక ఫోన్ డేటా ఎన్ఎఎన్డి ఫ్లాష్ మొమొరి కార్డులో సేవ్ చేసకోవచ్చు. దీని కెపాసిటీ 16జిబి. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు ఉన్నటువంటి కెమెరా 5మెగా ఫిక్సల్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. వీడియో కూడా 720 x 480 ఫిక్సల్ రిజల్యూషన్తో తీయవచ్చు. కెమెరాకి ఆటో ఫోకస్, ఫ్లాష్తో పాటు ముందు వైపు ఉన్నటువంటి కెమెరా విజిఎ కెమెరా. ఫోన్ బ్యాటరీ ప్యాకప్ 1500mAh. మీరు ఆరు గంటలు నిరభ్యంతరంగా మాట్లాడుకోవచ్చు. అదే స్టాండ్బై టైమ్లో గనుక ఉంటే 18రోజులు బ్యాటరీ ప్యాకప్ వస్తుంది. ఇక దీని ఖరీదు ఇండియన్ మార్కెట్లో కేవలం రూ 29, 590.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications