సిగ్గు లేకుండా నాపై రోజుకో అభాండం వేస్తున్నారు: వైయస్ జగన్

మన ప్రభుత్వాన్ని మనమే తెచ్చుకుందామని, వైయస్ రాజశేఖర రెడ్డి స్వర్ణయుగాన్ని సాధించుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే భూమి లేని ప్రతి పేదవానికి భూమిని కేటాయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కానంపల్లిలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి పథకాలను అమలు చేస్తామన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా వ్యవసాయం సాగు చేసుకునేలా చేస్తామని వైఎస్ జగన్ తెలిపారు.












Click it and Unblock the Notifications