ఎఐఇఇఇ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఉత్తరప్రదేశ్లో ఒకరి అరెస్టు

ఏఐఈఈఈ ప్రశ్న పత్రాలు ఉత్తరప్రదేశ్లో లీకవడం వల్ల దేశవ్యాప్తంగా విద్యార్థులు చాలా ఇబ్బందిపడ్డారు. ఆరు లక్షలకు ప్రశ్నపత్రాలను విక్రయించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో సీబీఎస్ఈ అప్పటికప్పుడు మరో కొత్త ప్రశ్నపత్రం తయారుచేసి పరీక్షను రెండు గంటలు ఆలస్యంగా నిర్వహించింది.












Click it and Unblock the Notifications