వైయస్ అల్లుడు అనిల్పై ఈసికి ఫిర్యాదు, పిఎస్ ఎదుట వివేకా బైఠాయింపు

మైదుకూరులో కూడా మంత్రి, కడప కాంగ్రెసు పార్లమెంటు అభ్యర్థి అయిన డిఎల్ రవీంద్రారెడ్డికి ఓటు వేయవద్దని వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు ఓటర్లను బెదిరింపులకు గురి చేస్తున్నారని వారు ఫిర్యాదు చేశారు. కాంగ్రెసు ప్రతిష్టను దిగజార్చేలా వారు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తల అక్రమ అరెస్టులకు నిరసనగా పులివెందుల అసెంబ్లీ అభ్యర్థి వివేకానందరెడ్డి పోలీసు స్టేషన్ ముందు బైఠాయించారు. తమ కార్యకర్తలను అనవసరంగా అరెస్టుల పేరుతో వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications