లాడెన్ పాకిస్తాన్లోనే ఉన్నాడని ఇండియా రెండు సార్లు చెప్పింది

పెషావర్లో 2007 మధ్యలో తాలిబాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆల్ ఖైదా నెంబర్ టూ జవహరి హాజరయ్యాడు. ఈ సమయంలో లాడెన్ ఆచూకీ గురించి భారత భద్రతా సంస్థలు అమెరికాకు సమాచారం అందించింది. ఆ తర్వాత 2008 ప్రారంభంలో జవహరి ఇస్లామాబాద్ను సందర్శించాడు. ఏదో తక్షణం పని మీదనే అతను ఉంటాడని పసిగట్టి, లాడెన్ ఏ గుహల్లోనో లేడని, ఇస్లామాబాద్కు సమీపంలో ఉండి ఉంటాడని భారత నిఘా వర్గాలు సమాచారం అందించాయి. లాడెన్ అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అతను కంటోన్మెంట్ ఏరియాలో ఉన్నాడని కూడా భారత్ తెలిపింది.
More From
-
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications