బెజవాడలో లోక్సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ నిరాహార దీక్ష

కాగా ఈ దీక్షలో జెపితో పాటు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటకకు చెందిన రైతు ప్రతినిధులు కూడా పాల్గొంటున్నట్టుగా తెలుస్తోంది. నిరాహార దీక్షపై చర్చించడానికి ఈ నెల 9వ తేదిన మూడు రాష్ట్రాల రైతు ప్రతినిధులు జెపితో సమావేశం కానున్నారు.












Click it and Unblock the Notifications