2జి కెసులో సిబిఐ కోర్టులో కనిమొళి హాజరు, అరెస్టుకు రంగం సిద్ధం!

కనిమొళికి డీఎంకే పూర్తి మద్దతు ఇస్తోంది. కనిమొళి కన్నా ముందే టిఆర్ బాలు, తిరుచ్చి శివ, ఇళంగోవన్ లాంటి నేతలంతా పాటియాలా హౌస్ న్యాయస్థానం ముందు వేచి ఉన్నారు. కనిమొళి తల్లి కూడా ఢిల్లీ వచ్చారు. రాం జెఠ్మలానీ ఆమె తరపున బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే కేసు స్ట్రాంగ్ గా ఉన్నందున కనిమొళి బయట పడే అవకాశాలు కనిపించడం లేదు. అలా అయితే ఆమె ఇప్పటికే 2జి కేసులో అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న రాజా ఉన్న జైలుకే పంపే అవకాశాలు ఉన్నాయి. అయితే డిఎంకే కేంద్ర ప్రభుత్వంపై ఈ కేసు విషయంలో ఒత్తిడి తెస్తున్నప్పటికీ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి అవకవతకలకు పాల్పడే అవకాశం లేకుండా పోయింది. దీంతో కనిమొళిని రిమాండ్కు పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పలువురు భావిస్తున్నారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications