సత్యసాయి ట్రస్టు చెక్ పవర్ ముగ్గురికి, ఇధ్దరు సంతకాలు చేస్తే ఓకే

అయితే సత్యసాయి దశదిన కర్మ పూర్తయిన తర్వాతే ట్రస్ట్ సమావేశం నిర్వహించి వీటిపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సభ్యులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, సాయి కుల్వంత్ హాల్లో బుధవారం జరిగిన సత్యసాయి ఆరాధనోత్సవాల్లో ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్ మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకులైన సత్యసాయే దానికి శాశ్వత చైర్మన్గా కొనసాగుతారని ప్రకటించారు. జస్టిస్ పీఎన్ భగవతి అధ్యక్షతన ట్రస్ట్ సభ్యులు ఇందూలాల్ షా, ఆర్జే రత్నాకర్, వి.శ్రీనివాసన్, ఎస్వి గిరి గురువారం ప్రశాంతి నిలయంలో సమావేశమయ్యారు. ఏకగ్రీవంగా పలు తీర్మానాలు చేశారు.
ట్రస్ట్ వ్యవహారాలను నడిపేందుకు జస్టిస్ భగవతి అధ్యక్షతన సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సత్యసాయి చేపట్టిన ఉచిత విద్య, వైద్యం, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా పారదర్శకంగా వ్యవహరించేందుకే ముగ్గురికి చెక్ పవర్ ఇవ్వాలంటూ ట్రస్ట్ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications