దావూద్ తనయుడి పెళ్లి వేదిక మార్పు, పాక్ ఐఎస్ఐ ముందు చూపు

1993 ముంబై ఉగ్రవాద దాడుల కేసులో నిందితుడైన దావూద్ మే 1వ తేదీననే పాకిస్తాన్లోని కరాచీ నుంచి సౌదీ అరేబియాకు పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. అతనితో పాటు అతని ముఖ్య అనుచరుడు ఛోటా షకీల్ ఉన్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తన తనయుడి వివాహ వేదికను పాకిస్తాన్ నుంచి దుబాయ్కి మార్చనున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications