జగన్ ఆధిక్యతపై లగడపాటి సర్వేలు తప్పు: ఎమ్మెల్యే వీరశివారెడ్డి

జగన్ ఆధిక్యతపై పత్రికలలో వచ్చిన కథనాలు కూడా తప్పు అని అన్నారు. జగన్ ఆధిక్యతను అంతకంతకు పెంచి చూపిస్తున్నారని ఆయన అన్నారు. జగన్కు రెండులక్షల ఆధిక్యత వచ్చే పరిస్థితే లేదన్నారు. ఫలితాలు మే 13న వస్తాయని అప్పుడు లగడపాటి సర్వే, పత్రికల కథనాలు తప్పు అని తేలుతుందని చెప్పారు.
ఉప ఎన్నికలలో జగన్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. జగన్కు స్థానిక ఎస్పీ తరుణ్ జోషి సహకరించారని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేనని తనకు స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉన్నప్పటికీ ఎస్పీ తనను గృహ నిర్బంధం చేశారని అన్నారు. ఉప ఎన్నికల రోజు తనను ఎస్పీ తీవ్రంగా వేధింపులకు గురి చేశారని అన్నారు. ఎస్పీకి సభా హక్కుల నోటీసు ఇస్తానని చెప్పారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications