ఉప ఎన్నికలు: వైయస్ జగన్, వైయస్ విజయమ్మ మెజారిటీపైనే ఆసక్తి

కాగా, వైయస్ జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా అంటున్నారు. వైయస్ జగన్ నాలుగు లక్షల మెజారిటీతో గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రేపు ఉదయం రెండు స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెల్లడవుతాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వైయస్ జగన్ మెజారిటీ తగ్గించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని అంటున్నారు. కడప లోకసభ స్థానంలోని బెల్లంమండిలో గురువారం రీపోలింగ్ జరిగింది. ఈ రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?












Click it and Unblock the Notifications