ఉప ఎన్నికలు: వైయస్ జగన్, వైయస్ విజయమ్మ మెజారిటీపైనే ఆసక్తి

కాగా, వైయస్ జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులే కాకుండా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కూడా అంటున్నారు. వైయస్ జగన్ నాలుగు లక్షల మెజారిటీతో గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. రేపు ఉదయం రెండు స్థానాలకు కూడా ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు శుక్రవారం మధ్యాహ్నానికల్లా ఫలితాలు వెల్లడవుతాయి. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
వైయస్ జగన్ మెజారిటీ తగ్గించడానికి కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదని అంటున్నారు. కడప లోకసభ స్థానంలోని బెల్లంమండిలో గురువారం రీపోలింగ్ జరిగింది. ఈ రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది.
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications