జగన్తో వెళ్లడానికి నలుగురు పునరాలోచనలో పడ్డారు: మల్లు భట్టి

జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వారి సమాధానాలను బట్టి చర్యలు ఉంటాయని చెప్పారు. వారి సమాధానాలు ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ పరిశీలించాక చర్యలు ఉంటాయన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అరెస్టును ఆయన ఖండించారు. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విరుద్దం అన్నారు. మాయావతి చర్యలు సరికాదని అన్నారు.












Click it and Unblock the Notifications