రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ ఉత్తరప్రదేశ్ సిఎం మాయావతి

ఎక్స్ప్రెస్ వే కోసం సేకరించిన భూములకు గాను రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించినట్లు ఆమె తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని భూ సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో నలుగురు మరణించారు. దీనిపై వివరణ ఇవ్వడానికి మాయావతి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ భూములను సేకరించి మాయావతి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ నుంచి భూములను తక్కువ ధరకు బలవంతంగా లాక్కున్నారని వారంటున్నారు.
More From
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications