రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ ఉత్తరప్రదేశ్ సిఎం మాయావతి

ఎక్స్ప్రెస్ వే కోసం సేకరించిన భూములకు గాను రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించినట్లు ఆమె తెలిపారు. గ్రేటర్ నోయిడాలోని భూ సేకరణను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలో నలుగురు మరణించారు. దీనిపై వివరణ ఇవ్వడానికి మాయావతి గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ భూములను సేకరించి మాయావతి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టారని రైతులు ఆరోపిస్తున్నారు. తమ నుంచి భూములను తక్కువ ధరకు బలవంతంగా లాక్కున్నారని వారంటున్నారు.












Click it and Unblock the Notifications