నాశనమైన బెంగాల్ ప్రజల్లో సంతోషాన్ని నింపుతా: మమతా బెనర్జీ

లెఫ్ట్ పాలనలో బెంగాల్ నాశనమైందని ఆరోపించారు. నాశనమైన బెంగాల్ను పునర్నిర్మిస్తానని చెప్పారు. ఇక నుండి బెంగాల్ ప్రజల్లో సంతోషాన్ని నింపుతానని చెప్పారు. కాగా టిఎంసి అధికారం చేపడుతుందన్న ఆనందం మమత ఇంటిముందు కనిపిస్తోంది. భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరి కోలహలంగా కనిపిస్తోంది. మమతా బెనర్జీ బెంగాల్లో పార్టీని గెలిపించి చరిత్ర సృష్టించింది.












Click it and Unblock the Notifications