నందమూరి ఫ్యామిలీకి తెలుగుదేశం అధినేత చంద్రబాబు చురక

రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు సోనియా గాంధీ ప్రధాని కాలేదని, పివి నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యారని ఆయన అన్నారు. ఎంజి రామచంద్రన్ మరణించగానే జయలలిత అధికారం చేపట్టలేదని, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విషయంలోనూ అలాగే జరిగిందని ఆయన ఉదహరించారు. నందమూరి హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన ఆ వివరణ ఇచ్చారు.
రాజకీయాల్లో వంశపారంపర్యత పనికి రాదని ఆయన అన్నారు. నాయకుడిని ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీలో ప్రతి నాయకుడికీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే పనులను దిగితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
More From
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
షర్మిల ఆరోపణలపై జగన్ మౌనం వెనుక, అసలు విషయం బయట పెట్టిన కొడాలి నాని..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications