మళ్లీ మొదటికొచ్చిన కర్ణాటక కథ, యెడ్యూరప్పకు కష్టాలు

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో భేటీ తర్వాత భరద్వాజ్ మీడియాతో మాట్లాడారు. శాసనసభలో ఉన్న శాసనసభ్యులందరూ పాల్గొనేలా బలపరీక్ష జరగాలనే విషయం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రుజువైందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బలపరీక్ష చేసుకోవాలని యెడ్యూరప్పను ఆదేశిస్తారా అని అడిగితే సమాధానం ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. అలా చెప్పడం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు.
సుప్రీంకోర్టు తన తీర్పులో ముఖ్యమంత్రికి, స్పీకర్కు చురకలు అంటించిందని ఆయన చెప్పారు. ప్రధానిని తాను మర్యాదపూర్వకంగానే కలిశానని ఆయన చెప్పారు. కర్ణాటక రాజకీయాలు తాను ప్రధానితో మాట్లాడలేదని ఆయన అన్నారు.
More From
-
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications