ముదురుతున్న బిజెపి, గవర్నర్ వివాదం: రాజ్ భవన్ ఎదుట పరేడ్

కాగా భరద్వాజ్ వైఖరిపై న్యూఢిల్లీలో మాజీ ప్రధాని ఎల్కె అద్వానీ ఇంటిలో బిజెపి ముఖ్య నేతలు సమావేశం అయ్యి చర్చించారు. అనంతరం అరుణ్ జైట్లీ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గవర్నర్ భరద్వాజ్ తన బాధ్యతలు మరిచి రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశం ఏర్పర్చకుండా గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్దం అన్నారు. కర్నాటకలో బిజెపి ప్రభుత్వానికి 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్పారు. అయినప్పటికీ గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం దారుణం అన్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసి గవర్న తీరు వివరిస్తామని చెప్పారు. కర్నాటక ఎమ్మెల్యేలను రాష్ట్రపతి వద్దకు తీసుకు వెళతామని చెప్పారు. కాగా బెంగుళూరులో రాజ్ భవన్ వద్ద బిజెపి తన ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించింది.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications