గులాం నబీ ఆజాద్కు తెలంగాణ సెగ, వాదనకు నేతలు రెడీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందనే నమ్మకం తమకు ఉందని, తెలంగాణ కోసం రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని మిర్యాలగుడా పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే ఈ ప్రాంతంలో పార్టీ మనుగడ సాగిస్తుందని రాజయ్య అన్నారు. ఈ విషయాన్ని ఆజాద్కు చెప్తామని ఆయన అన్నారు. కాగా, సీమాంధ్ర నాయకులు తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరడానికి, సమైక్యాంధ్రకే కట్టుబడాలని చెప్పడానికి సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications