చర్యలు తీసుకోకుంటే జగన్ వైపు మరికొంతమంది ఎమ్మెల్యేలు: వీరశివా రెడ్డి

కాంగ్రెసును వ్యతిరేకించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ వెంట వెళుతున్న వారిపై వేటు వేయకపోతే రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలకు పార్టీ తరఫున, శాసనసభ తరఫున షోకాజ్ నోటీసులు ఇచ్చామని గుర్తు చేశారు. మిగతా ఎమ్మెల్యేలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ అధ్యక్షుడిని, పార్టీ విప్ను కోరారు. పార్టీ నిమిత్త మాత్రంగా వ్యవహరిస్తే జగన్ వెంట మరింత మంది ఎమ్మెల్యేలు వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని గులాం నబీ ఆజాద్ను కోరనున్నట్లు చెప్పారు.
More From
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications