కళ్యాణమస్తులో కర్కాటక లగ్నాన ఒక్కటైన 12వేల జంటలు

కాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరుగుతున్న కళ్యాణమస్తులో ఓ మైనర్ పెళ్లిని అధికారులు ఆపారు. వధూవరుల తల్లిదండ్రులు వయసు ధృవీకరణ పత్రాలు తీసుకు రాలేదు. తల్లిదండ్రులు రాక పోవడంతో అధికారులు కాసేపు వేచి చూశారు.












Click it and Unblock the Notifications