తీర్పు వినగానే స్పృహ తప్పి పడిపోయిన డిఎంకె ఎంపి కనిమొళి

కనిమొళిని అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. తాను ఎదుర్కుంటానని, భయపడేది లేదని ఆమె అన్నారు. కలైంగర్ టీవీ చానెల్లో తాను వాటాదారును మాత్రమేనని, తనకు ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేదని కనిమొళి చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. 2జి స్పెక్ట్రమ్ స్కామ్లో టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కనిమొళి కుమ్మక్కయి, 200 కోట్ల రూపాయలకు పైగా ముడుపులు తీసుకున్నట్లు సిబిఐ ఆరోపించింది. కరుణానిధికి కనిమొళి మూడో భార్య కూతురు. జైలులో కనిమొళికి ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ లేవని అధికారులు చెప్పారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications