ఇరుకున పడిన కరుణానిధి, కక్కలేని మింగలేని పరిస్థితి

డిఎంకె యుపిఎ నుంచి వైదొలిగి తమ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా ఫరవా లేదనే స్థితికి కాంగ్రెసు అధిష్టానం ఎప్పుడో చేరుకుంది. అవసరమైతే అన్నాడియంకె మద్దతు తీసుకోవాలనే ఆలోచనలో కూడా ఉంది. అందులో భాగంగానే తమిళనాడు శానససభ ఎన్నికల్లో గెలుపొందగానే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కాంగ్రెసు అధ్యక్షురాలు టీ పార్టీకి ఆహ్వానించారు. జయలలితను సోనియా టీ పార్టీకి అహ్వానించడం కూడా కరుణానిధికి మింగుడు పడడం లేదు.
తన సాహిత్య వారసురాలిగా ముందుకు వచ్చిన తన ముద్దుల కూతురు కనిమొళి అరెస్టు కావడం వ్యక్తిగతంగా కరుణానిధి తనకు పెద్ద దెబ్బగానే భావిస్తారు. అయితే, కాంగ్రెసుతో డిఎంకెతో అంత సఖ్యతగా మెలిగే అవకాశం లేదు. విభేదాలతోనే యుపిఎలోనే కొనసాగాలని కరుణానిధి నిర్ణయించుకోవచ్చు. బెదిరించి పని చక్కబెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి దగ్గరగా ఉంటూ పనులు చక్కబెట్టుకునే అవకాశాల కోసమే ఆయన ఆలోచించవచ్చు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications