వైయస్ జగన్ విమర్శలపై పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కామెంట్స్

మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు డికె అరుణ, జూపల్లి కృష్ణారావు మధ్య చెలరేగిన ఘర్షణను ఆయన తీవ్రంగా పరిగణించలేదు. మంత్రుల మధ్య విభేదాలు సహజమేనని ఆయన అన్నారు. మంత్రుల మధ్య ఆధిపత్య పోరు లేదని, సమాచార లోపం వల్లనే సమస్య తలెత్తిందని ఆయన అన్నారు. సమస్య సర్దుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం యేటా పునరంకిత సభ నిర్వహించాలని ఏమీ లేదని, ప్రస్తుత పరిస్థితిలో పునరంకిత సభ అవసరం లేదని ప్రభుత్వం భావించి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications